Toll charges: 2నుంచి’టోల్‌’ తీసుడే..

0
277

జూన్‌ 2నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజ్‌ వద్ద టోల్‌ రుసుమును పెంచనుంది. పెంచిన రుసుమును జూన్‌ 2నుంచి వసూలు చేయనుంది.

ప్రతి యేటా ఏప్రిల్‌ 2న ఈ ఛార్జీలను పెంచుతారనే విషక్ష్మీం తెలిసిందే. అయితే ఎన్నికల దృష్ట్యా పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్‌హెచ్‌ఏఐని ఆదేశించింది.

ఎన్నికలు ముగియడంతో జూన్‌ 2నుంచి ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ ఛార్జీలను సగటున 5 శాతం పెంచనుంది. మరోవైపు టోల్‌ ఛార్జీలు పెంపుతో వాహనదారులపై ప్రభావం పడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here